కళ్యాణదుర్గంలో పట్టా పగలే ద్విచక్ర వాహనం చోరీ
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో కాళీ కాలేజీలో రోడ్ రాఘవేంద్ర హోటల్ ఎదురుగా పట్టా పగలే ద్విచక్ర వాహనం అశోక్ టైలర్ షాప్ ముందు నిలిపిన ద్విచక్ర వాహనంను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం ఉదయం సమయంలో చోరీ చేసిన సంఘటన చోట చేసుకోంది ఈ ఘటనపై కళ్యాణదుర్గం పట్నం సీఐ చంద్రశేఖర్,కు బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై సిఐ చంద్రశేఖర్ స్పందిస్తూ సీసీ కెమెరాలను పరిశీలిస్తామని తెలిపారు ఈ చోరీ పైన బాధితుడు హనుమంత రాయుడు వివరాలు ప్రకారం బాధితుడు కళ్యాణదుర్గం మండలంలోని గొల గ్రామానికి చెందిన అనే వ్యక్తి కళ్యాణదుర్గం టైలర్ షాప్ కి వచ్చి పని ముగిసిన అనంతరం తిరిగి ఇంటికి గోల గ్రామానికి ద్విచక్ర వాహనం పోతూ ఉంటాడు కాగా ద్విచక్రవాహం బ్లాక్ గ్రే కలర్ కాలా ఏపీ 02, బి 01568 నెంబరు బండి ఆయన దుకాణ షాపులో పని చేసుకుంటూ పనిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేయబంతో తనకు సుమారు 50,000 వేల రూపాయలు దాకా ఆర్థికంగా నష్టం వాటిల్లిందని బాధితుడు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు చోరీకి గురైన తన ద్విచక్ర వాహనం ఆచూకీ ఎక్కడైనా పత్త పడితే సమాచారం తెలిసినవారు తన చారవాణి నెంబర్ కి6302396950కి సమాచారాన్ని చేయాలని కోరారు