Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

డిప్యూటీ సీఎం పవన్ నో కలిసిన ఆర్డిఓ రాణి సుస్మిత

 

కళ్యాణదుర్గం: డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన RDO

జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం

అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గురువారం కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మిత కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్-1 అధికారులందరూ ఉప ముఖ్యమంత్రిని కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

Related posts

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

Jaibharath News

మీ కుటుంబానికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను

Gangadhar

త్వరలో కేపీఎల్ క్రికెట్ ప్రారంభిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar