(జై భారత్ వాయిస్ భాగ్యనగరం) సీఎం రేవంత్ రెడ్డి 28 శుక్రవారం నాటి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఈ నెల 29వ తేదీ శనివారం నాడు వరంగల్ జిల్లా పర్యటన ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ముఖ్యమైన సమావేశం ఉన్నందున ఈ పర్యటన వాయిదా పడింది
