Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

కంకర వేశారు…రోడ్డు మరిచారు

(జై భారత్ వాయిస్ జుక్కల్ )
కామారెడ్డి జిల్లా జక్కల్ మండలంలోని కండె బల్లూర్ గ్రామం నుండి మహ్మదాబాద్ వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారులు కంకర వేసి రోడ్డు మర్చిపోయారని రోడ్డు వేసేదెప్పుడోనని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.. కంకర రోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాలకు గురవుతున్నా సంబంధిత అధికారులలో చలనం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరుతున్నారు.

Related posts

సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ…..

కాసుల బాలరాజ్ సత్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 

Valanke sachin kumar

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి