April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సీఎం పర్యటనలో హెల్త్ క్యాంప్

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సీఎం పర్యటన సందర్భంగా గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును డాక్టర్ అర్చన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గీసుగొండ  వైద్యాధికారి డాక్టర్ అర్చన,ఆయుష్  వైద్యాధికారి రేవతి, సి హెచ్ ఓ  మధుసూదన్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో,ఏఎన్ఎంలు,హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Related posts

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి

Jaibharath News

Lic insurance employee’s నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా  ధర్నా ఎల్ ఐసి ఉద్యోగులు ఏజెంట్స్

మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా