Jaibharathvoice.com | Telugu News App In Telangana
కొమరంభీం జిల్లా

వెనుకబడిన ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం

జై భారత్ వాయిస్ అదిలాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్
సిర్పూర్ నియోజకవర్గంలో అదిలాబాద్ ఇంఛార్జి  దనసరి అనసూయ సీతక్క వివిధ అభివృద్ధి పనుల ప్రారంభించినారు  కాగజ్ నగర్ పట్టణంలో 2 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (సబ్ సెంటర్లు) ప్రారంభించారు  కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ వద్ద మిషన్ భగీరథ అర్బన్ పథకానికి ప్రారంభించారుకాగజ్ నగర్ మండలం రాంనగర్ లోని విలేజ్ నంబర్ – 12లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించింది. రెబ్బన పట్టణంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (సబ్ సెంటర్లు) ప్రారంభించారు. నూతన బ్యూటిఫర్లర్ ప్రారంభించారు. రెబ్బన మండల కేంద్రంలో KGVB నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

TPUS రాష్ట్ర లీగల్ విభాగ అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల

Jaibharath News