Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వడ్డీ పాలెం గ్రామంలో పింఛన్ పండుగ కార్యక్రమం

A

వడ్డీ పాలెం గ్రామంలో పింఛన్ పండుగ,

జై భారత వాయిస్, కుందుర్పి

వడ్డేపాళ్యం గ్రామంలో పింఛను వితంతువులకు వ్రృద్దు లకు మూడు వేలు నుంచి నాల్గు వేలు వికలాంగులకు మూడు వేలు నుంచి ఆరు వేలకు పేంచి అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నేలలను కలిపి ఒకేసారి ఏడు వేలు ఒకటవ తారికునే ఇంటి దగ్గరే ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి తేలుగు దేశం పార్టీ అదినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారి చిత్ర పాటానికి వడ్డేపాళ్యం గ్రామంలో పింఛను దారులు వికలాంగులు వ్రృద్దులు వితంతువులు తేలుగుదెశం పార్టీ నాయకులకు కార్యకర్తలు కలిసి ఒక పండుగ వాతావరణంలో పాలాభిషేకం చేయ్యండి జరిగింది జై అమిలినేని సురేంద్రబాబు జై అంబికా లక్ష్మినారాయణ జై చంద్రబాబు నాయుడు జైజై తేలుగుదేశం జోహార్ అన్న యన్ టి ఆర్ ఈ కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Related posts

కరువు భృతి బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Gangadhar

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం

Jaibharath News

ప్రతి గ్రామానికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభం

Jaibharath News