కుందుర్పి లో విజయవంతంగా బంద్ విజయవంతం
జై భారత వాయిస్, కుందుర్పి
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన బందులో భాగంగా కుందుర్పి మండలంలో కూడా బంద్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నీట్ పరీక్ష విధానాన్ని రద్దుచేసి కొత్తగా రాష్ట్రాలకు కూడా పరీక్షలు పెట్టే అధికారం ఇవ్వాలని, పేపర్ లీకేజ్ కి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇంత జరుగుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, NTA (జాతీయ పరీక్ష ఏజెన్సీ) ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.