Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

కాలినడకన ద్వారాకా తిరుమలకు తెలుగు తమ్ముళ్లు.

కాలినడకన ద్వారాకా తిరుమలకు తెలుగు తమ్ముళ్లు. నూజివీడు జై భారత్ వాయిస్ . నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ద్వారాకా తిరుమల కు కాలినడకన బయలుదేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించాలని వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామని, ఆ యొక్క కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులుతోనే కూటమీ ఘన విజయం సాధించిందని వారు విశ్వసం వ్యక్తం చేసినారు మొక్కుకున్న మొక్కును చేల్లించాడానికి కాలినడకన వేళ్ళుచున్నాట్లు 11 మంది యువకులు తెలియజేసినారు

Related posts

చిన్ని కృష్ణుని ఆశీర్వదము చల్లని దీవెనతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి మంత్రి కొలుసు పార్థసారధి

KATURI DURGAPRASAD

ఏలూరు జిల్లా విద్యుత్ అధికారులతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్షా సమావేశం.

KATURI DURGAPRASAD

ఘనంగా కైకలూరు లో ప్రజాప్రతినిధుల అభినందన సభ.

KATURI DURGAPRASAD