Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

లక్ష్మీకాంతప్ప వారి కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం

A

లక్ష్మీకాంతప్ప వారి కుటుంబానికి 50,000 వేల రూపాయలు,ఆర్థిక సహాయం

జై భారత వాయిస్, కుందుర్పి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ , కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గంకుందుర్పిమండలం ,మలయనూరుగ్రామలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడిలో గాయపడిన లక్ష్మికాంతప్పబాధిత కుటుంబాలను పరమార్శించి, 50,000 వేల రూపాయలు చెక్కును అందజేశారు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించిన, అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామ , ఉమామహేశ్వరనాయుడు, ఈ కార్యక్రమంలోవైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

టిడిపిలోకి చేరిన ఎనిమిది కుటుంబాలు తీర్థం పుచ్చుకున్న సురేంద్రబాబు

Jaibharath News

నిరుపేదలకు విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ బద్వే నాయక ఆర్థిక సహాయం

Jaibharath News

అనుపల్లి లో ధ్వంసమైన తాత్కాలిక రహదారి పూర్తి రహదారి పనుల నిర్మాణం

Gangadhar