Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఇద్దరు మృతి చెందిన వారిని స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు

A

ఇద్దరు మృతి చెందిన వారిని స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి

జై భారత వాయిస్, కుందుర్పి

కుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
ఇద్దరుమృతినామనసుకలచివేసిందన్న ఎమ్మెల్యే.మృతునికుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం
భవిష్యత్తులో ఇలాంటిసంఘటనలు పునరావృత్తంకాకుండాచర్యలుకళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిలో విషాదం నీటికుంటలో పడ్డ ఆరవ తరగతి విద్యార్థి విష్ణుకాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నవీన్ అనే యువకుడు విష్ణు, నవీన్ మృతితో కుందుర్పిలో తీవ్ర విషాదచాయాలు ఆరవ తరగతి చదువుతున్న విష్ణు, నవీన్ అనే యువకుడి మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్న సురేంద్ర బాబు

Related posts

టిడిపి మహిళలందరూ అమిలినెని సురేంద్రబాబు నీ గెలిపించాలని ప్రచారం

Jaibharath News

జగన్ స్వార్థానికి అన్ని ప్రాజెక్టు పనులు నిసర్వేంచేశాడు

Jaibharath News

ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు

Gangadhar