Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

అనంత గ్రామీణ బ్యాంకు స్వయక్తి ఆధ్వర్యంలో 80 మొక్కలు నాటారు

A

కళ్యాణదుర్గం: ఫ్లాంట్ ఏ లైఫ్ కార్యక్రమం

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం,

కళ్యాణదుర్గం మండలం ఎం.వెంకటాంపల్లిలో శనివారం ఎస్ఐసీ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో ప్లాంట్ ఏ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 80మొక్కలు నాటారు. ఎన్ఐసి అసిస్టెంట్ మేనేజర్ మమతా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. చెట్లు అధికంగా ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు.

Related posts

మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ వారి బియ్యం బస్తాల పంపిణీ

Jaibharath News

బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాను ధర్మతేజ

Gangadhar

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

Jaibharath News