A
కళ్యాణదుర్గం: ఫ్లాంట్ ఏ లైఫ్ కార్యక్రమం
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం,
కళ్యాణదుర్గం మండలం ఎం.వెంకటాంపల్లిలో శనివారం ఎస్ఐసీ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో ప్లాంట్ ఏ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 80మొక్కలు నాటారు. ఎన్ఐసి అసిస్టెంట్ మేనేజర్ మమతా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. చెట్లు అధికంగా ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు.
