A
కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 5000ఆర్థిక సహాయం అందించారు,
జై భారత వాయిస్, కుందుర్పి
కుటుంబ పోషనే భారంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమిత్తమై ఈరోజు ఉదయం కరెంట్ షాక్ తో మృతి చెందిన నిరుపేద కుటుంబ యువరైతు దేవరాజు మృతి చెందడంతో ఎంతో బాధాకరమని హృదయం చెల్లించి ఆ నిరుపేద కుటుంబానికి అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు *ఎస్.బాబు,,(5000 రూపాయలు)” ఆర్థిక చేయూత” అందించడం ఎంతో గర్వించదగ్గ విషయమని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఆయన మృతి చెందడంతో వైయస్సార్ పార్టీకి తీరని లోటని వైసిపి నాయకులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వైసిపి నాయకులు గ్రామ సర్పంచి కొమ్మ హనుమంతరాయుడు,,ఎంపీటీసీ ఓబిలేసు,,రామదాసు, లెనిన్ బాబు తదితరులు నివాళులర్పించడం జరిగింది.