Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

తిమ్మప్ప స్వామికి లక్ష రూపాయలు విరాళం

జై భారత వాయిస్ కుందుర్పి

శ్రీ చైత్ర ధర్మశాల గ్రామ అభివృద్ధి ట్రస్ట్ శ్రీ కదిరి నరసింహస్వామి తిమ్మప్ప స్వామి దేవాలయాలకు లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది.. ఈ కార్యక్రమంలో హెచ్ మహేష్ ప్రాజెక్టు ఆఫీసర్ పావగడ. సూపర్వైజర్ మహమ్మద్. సేవా ప్రతినిధి పద్మావతి మరియు ఎస్సీ కాలనీ కుల పెద్దలు మరియు కదిరి నరసింహస్వామి తిమ్మప్ప స్వామి దేవాలయం కమిటీ వారు పాల్గొన్నారు

Related posts

వైయస్సార్ రాజశేఖర్ రెడ్డ 75 వ జయంతి వేడుకలు

Gangadhar

బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం

Jaibharath News

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

Gangadhar