Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కర్బూజా పంట నష్టం ఎలుగుబంటి దాడి చేసింది

A

కళ్యాణ్ దుర్గం కర్బూజా పంట నష్టం ఎలుగుబంటి దాడి

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వంశి అనే రైతు సాగు చేసిన కర్బూజా పంటను ఎలుగుబంట్లు పంట దాడి చేసి కర్బూజా పంటను ధ్వంసం చేశాయని తెలిపాడు విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులుఫారెస్ట్ సిబ్బంది మల్లికార్జున నరేష్ దేవా నాయక్

రాత్రిపూట ఎలుగుబంటి కోసం అక్కడే గాలింపు చర్యలు చేపట్టారు

Related posts

జగన్ స్వార్థానికి అన్ని ప్రాజెక్టు పనులు నిసర్వేంచేశాడు

Jaibharath News

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar