A
కళ్యాణ్ దుర్గం కర్బూజా పంట నష్టం ఎలుగుబంటి దాడి
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వంశి అనే రైతు సాగు చేసిన కర్బూజా పంటను ఎలుగుబంట్లు పంట దాడి చేసి కర్బూజా పంటను ధ్వంసం చేశాయని తెలిపాడు విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులుఫారెస్ట్ సిబ్బంది మల్లికార్జున నరేష్ దేవా నాయక్
రాత్రిపూట ఎలుగుబంటి కోసం అక్కడే గాలింపు చర్యలు చేపట్టారు