Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

మీ కుటుంబానికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను

జై భారత వాయిస్,కుందుర్ప

కుందుర్పి మండలం కేంద్రంలో గత కొంత కాలం క్రితం నవీన్ కుమార్ అనే యువకుడు విష్ణు వర్ధన్ అనే విద్యార్థి నీటి కుంటలో పడగ ఆ విద్యార్థిని కాపాడటానికి నవీన్ కుమార్ వెళ్లి దురదృష్ట వశాత్తూ ఇద్దరు మరణించారు. ఆ ఇరువురు కుటుంబాలను ఎమ్మెల్యే అమిలినేనీ సురేంద్ర బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి చెందిన నవీన్ తమ్ముడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అన్ని విధాల మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Related posts

ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు

Gangadhar

అంతర్జాతీయ జూనోసీస్ దినోత్సవం

Gangadhar

కుందుర్పిలో గణతంత్ర దినోత్సవం వేడుకల

Jaibharath News