Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

పౌర సరఫరాచౌక ధాన్య డిపో ప్రారంభం

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు నందు చౌక ధాన్యపు డిపో 09 మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప చేతుల మీదగా డీలర్ పొగాకుల మోహన్ డిపో ప్రారంభించడం జరిగింది. ఇక మీదట ప్రజలు చౌక ధాన్యపు డిపో లోనే బియ్యము_ఇతరనిత్యావసర సరుకులను పొందవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నారు.వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిత్యవసర సరుకులకు వేచి ఉండకుండా ప్రభుత్వం అందించే సరుకులను పొంది చౌక ధాన్యపు డిపోని వినియోగించుకోవాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమంలో 15వ వార్డు లోని తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పార్టీ నాయకులు, తలారి రమేష్, సుగేపల్లి నరేష్, పూజారి నరేష్, వంశీ (జనసేన), బండి వన్నూరుస్వామి, దాసరి వెంకటేష్, వేణు, పూజారి గణేష్,మరియు రేషన్ కార్డుదారులు పాల్గొన్నారు.

Related posts

హనుమాన్ సందర్భంగా జయంతి వేడుకలు,

Jaibharath News

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

Jaibharath News

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News