Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

హనుమకొండ టౌన్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ వై సతీష్ కుమార్ పిలుపు నిచ్చారు.డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో హనుమకొండ లస్కర్ బజార్ లో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు నినాదంతో సదస్సు నిర్వహించారు

Related posts

మెరుగైన వైద్య సేవలు అందించాలి

సామజిక ప్రయోజనం కోసం,ఇంజనీర్ ల పాత్ర ప్రధానం

ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు    (Non Communicable diseases) పై అవగాహన