Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

హనుమకొండ టౌన్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ వై సతీష్ కుమార్ పిలుపు నిచ్చారు.డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో హనుమకొండ లస్కర్ బజార్ లో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు నినాదంతో సదస్సు నిర్వహించారు

Related posts

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు నత్తి కోర్నేల్ ఎంపిక

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం