Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ.  అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు. గురువారం నాడు హనుమకొండ పోలీస్ పరేడు గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా ఎస్సై అశోక్ కు ప్రశంసా పత్రం అంద చేశారు.

Related posts

ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి

Jaibharath News

ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలి – పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి