Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వరలక్ష్మి పాత్రలో పూజ పూర్తయిన తర్వాత మూగజీవులకు వాయనం ఇవ్వాలి

A

వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి

జై భారత వాయిస్,కుందుర్పి

వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలినేడు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. ఈ వ్రతంలో పూజ పూర్తైనాక ముత్తైదువులకు వాయనం ఇస్తుంటారు. ఈ వాయనంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, జాకెట్​ ముక్కలు, గాజులు, రూపాయి నాణెం, పూలు, పండ్లు, పసుపు కొమ్ము ఉండేలా చూడాలి. ఈ వాయనాన్ని ఇచ్చేముందు ఇంటికి పిలిచిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూయాలి. పాదాలకు పసుపు రాయాలి. ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి. ఆ తర్వాత వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.

Related posts

కెనరా బ్యాంకులో అవినీతిపై మహిళలు ఆందోళన

Gangadhar

కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం

Gangadhar

నూతన ఎస్ఐ ఆంజనేయులుకి సన్మానం

Jaibharath News