Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

A

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

జై భారత వాయిస్,కుందుర్పి

కుందుర్పి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో శనివారం రోజు సాయంత్రం వర్షం రావడం వల్ల ఇక్కడ రోడ్డు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది అందువలన ఈ వర్షానికి మట్టి రోడ్డు అంతా గొంతులుగా ఉన్నది  ఎస్సీ కాలనీలో ఆ నివాసులు మహిళలందరూ చాలా ఇబ్బంది పడుతూ నడవలేక పోతున్నారు అందువలన ఇల్లు నుంచి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఇక్కడ మాకు రోడ్డు లేక చాలా కష్టంగా ఉన్నది నడవడానికి చాలా కష్టంగా ఉంది అందుకు మా ఎస్సీ కాలనీలో రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము గ్రామ పెద్దలకు మేము తెలియజేస్తూ ఉన్నాము ఈ కాలనీలో కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరు పట్టించుకోవడం లేదు మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము కావున అధికారులకు ప్రజాప్రతినిధులకు స్పందించి కాలనీ రోడ్డుపై వర్షపు నీటిని తొలగించి పరిష్కారం చేస్తారని గ్రామ పెద్దలు కు కాలనీ నివాసులకు మహిళలందరూ ఈ విషయం అక్కడ ఉన్న మా కాలనీలో రోడ్డు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి గ్రామ పెద్దలు సర్పంచ్ కి దీనిపై రోడ్డుపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీ నివాసులు మహిళందరూ రోడ్డు వేయాలని కోరుతున్నాం

Related posts

నీటి కుంటలో పడిన దూడ మృతి

Gangadhar

టిడిపిలోకి చేరిన 21 కుటుంబాల చేరిన వైసిపి నాయకులు

Jaibharath News

కళ్యాణదుర్గ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి

Jaibharath News