Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ సీతక్క రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదారాబాద్ అసెంబ్లీ ప్రాంగణం లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి  రాష్ట్ర  మంత్రి దామోదర రాజనర్సింహ  టిపిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జగ్గారెడ్డి,ఎంపీ పొరికా బలరాం నాయక్ తో పాటు ఎంఎల్ఏ రామచంద్ర నాయక్,ఆది శ్రీనివాస్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు


Related posts

ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై  జాతీయ స్థాయిలో రెండవ బహుమతి

తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ వేడుక

2050- విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం, యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు