Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

నీటి కుంటలో పడిన దూడ మృతి

A

నీటి కుంటలో పడి దూడ మృతి

జై భారత వాయిస్, కంబదూరు

నీటి కుంటలో పడి దూడ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది వివరాలు ఎలా ఉన్నాయి కంబదూరు మండల పరిధిలోని కురాకులపల్లి గ్రామంలో గొల్ల నారాయణప్ప కుమారుడైన రామప్ప కు చెందిన ఆవు దూడ నీటి కుంట వద్దకు వెళ్లి నీరు త్రాగుతున్న సమయంలో బుడదలో ఇరుక్కొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది . దీంతో రామప్పకు లక్ష ఇరవై వేలు నష్టం కలిగినట్లు బాధితుడు మీడియాకు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Related posts

ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫర్ లోని రాగి వైరు ధ్వంసం చేశారు

Jaibharath News

గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం

నాలుగు ఎకరాల వర్షానికిపంట నష్టపరిహారం జరిగినది

Gangadhar