Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద  కుటుంబానికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి   పరకాల  నియోజకవర్గం    కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి ఆర్థిక ‌‌సహాయం అందించారు ఈ కార్యక్రమంలో గీసుగొండ గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్ కుమార్ చాడ సుదర్శన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ జావీద్ కాంగ్రేస్ నాయకులు తాటికొండ నరేందర్ బోడకుంట్ల రాజు మేకల యాకోబు కోట ఆనందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News

గ్రామ పంచాయతీ’ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన