Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో సమావేశం

జై భారత్ వాయిస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో జరిగిన సమావేశంలో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఆర్డిఓ, గీసుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, రడం భరత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్లుకి మొదటి ఒలింపిక్ బహుమతితెచ్చిన జీవంజి దీప్తికి అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

కెసిఆర్ కు షాక్ ఇచ్చిన లోకసభ అభ్యర్థి .

తెలంగాణ ఉద్యమకారుల బస్సు చైతన్య యాత్ర