Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

సంగెం ముమ్మిడివరం గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో శనివారము ముందస్తుగాశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారన లు ఆకట్టుకున్నాయి. అనంతరము విద్యార్థులు ఉట్టి కొట్టి బహుమతులను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సుధాకర్, ఇన్చార్జి పిజా నాస్, టీచర్స్ నాగమణి వందన స్వప్న మౌనిక కవిత శాంతకుమారి నర్మద రజని వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

ఘనంగా మహమ్మద్ ప్రవర్త జన్మదిన వేడుకలు