జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ రహదారులు ధ్వంసమైన విషయం విదితమే.. అయితే శెట్టూరు మండలపరిధిలోని అనుoపల్లిగ్రామంలో అర్దాంతరంగా ఆగిపోయిన కల్వర్టు భారీగాధ్వంసమై ప్రజలు బస్సులు ద్విచక్రవాహనాలు,ఆఖరికి విద్యార్థులు బడికివెళ్లటానికికూడా చాలా ఇబ్బందులు ఏదురైపూర్తీగారాకపోకలుఆగిపోయాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆ గ్రామాన్ని సందర్శించి ధ్వంసంమైనరహదారి వద్దకువెళ్లి అక్కడున్న పరిస్థితిని గమనించి రహదారి తాత్కాలిక ఏర్పాటు పనులను మొదలు పెట్టారు. మాటఇచ్చినమరోక్షణమే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవ చూపి ఎట్టకేలకు తాత్కాలిక రహదారి నిర్మాణపనులు పూర్తి చేసి ఆగ్రామ ప్రజలకు మంచి చేసి వారి గుండెల్లో ఎమ్మెల్యే గుడి కట్టుకున్నారు. అందుకు ఆగ్రామ ప్రజలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

next post