Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శివనగర్ లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగరులో ఇండ్లు అగ్ని ప్రమాదానిక గురికాగా ఆవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వెళ్లి ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని బాధితులు ఎవరు ఆధైర్య పడవద్దని ఎల్లవేళలా కొండా దంపతులు అండగా ఉంటారని బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా గౌరవ మంత్రి కొండా సురేఖ నేను ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు హామీ ఇచ్చారు.

Related posts

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు

Jaibharath News