Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ పట్టణంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 నర్సంపేట ప్రతినిధి:-
మహబూబాబాద్ పట్టణంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ జరిగింది. ఈ చొరీలో సూమారు3 లక్షల 40 వేల రూపాయలు అపహరించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో లాకర్ పగులగొట్టి నగదు అపహరించిన దొంగలు కాసం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ తో విచారణ చేస్తున్న పోలీసులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Jaibharath News

సీరోల్ ఎస్సై నగేష్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప