Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-
హసన్పర్తి మండలంలోని ఎంజేబీ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సహాయా కార్యదర్శి కాసరబోయిన రవితేజ హాజరై మాట్లాడుతూ. విద్యార్థులు చదువుతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలని నేటి విద్యార్థులే రేపటి భావిభారత నిర్మాతలని క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని విద్య కాషాయకరణకు, విద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు సైతం పోరాటం చేయాలని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సబ్యులు బండారి ప్రవీణ్ పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తాం సిఎం రేవంత్ రెడ్డి

మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం