Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కార్యదర్శిల ఫోరం అధ్యక్షుడుగా రామారావు ఎన్నిక


జై భారత్ వాయిస్ న్యూస్. వర్ధన్నపేట సెప్టెంబర్ 5
వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం, టీఎన్జీఓ సంఘానికి అనుబంధంగా వర్ధన్నపేట మండల స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఈ కమిటీకి అధ్యక్షునిగా  చెన్నారం  పంచాయతీ కార్యదర్శిపంతాటి మురళీకృష్ణ, రామవరం పంచాయతీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి సురేష్ , కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి ట్రెజరర్ గా నాగపురి అన్వేష్ ,  ఉపాధ్యక్షురాలుగా జ్యోతిలత పంచాయతీ కార్యదర్శి  దమ్మన్నపేట, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఆకుల పృథ్వీరాజ్ బొక్కల గూడెం, మరియు గౌరవాధ్యక్షునిగా ఏ రామారావు పంచాయతీ కార్యదర్శి ఇల్లంద ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎన్నుకోవడం జరిగింది.

Related posts

కట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఎలుకుర్తి హవేలీలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం