Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ను కలిసిన దారం యువరాజ్

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 హనుమకొండ :-
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ని హనుమకొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు దారం యువరాజ్ మర్యాద పూర్వకంగా కలిసి ముదిరాజుల సంక్షేమం కొసం పాటు పాడాలని కొరారు.

Related posts

మేరి మిట్టి మేర దేశ్ ఇంటింటి నుంచి అమృతమైన మట్టిని సేకరణ

Jaibharath News

భద్రకాళి చెరువు పూడికతీత పనులకు దేనికి ఎంత ఖర్చవుతుంది

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News