Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

అన్న ప్రసాదం పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర

(జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం సెప్టెంబర్  11) బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసం సమీపాన అభిమానులు కృష్ణ, నవీన్, సాత్విక్, రాజు, ప్రసాద్, శ్రీను, మహేందర్ తదితరులు ఏర్పాటు చేసిన గణేష్ మండపంవద్ద బుధవారంనాడు అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని స్వామివారి నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అందరూ భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Related posts

బీసీలకి అన్ని రంగాలలో అన్యాయమే రిజర్వేషన్స్ ధ్యేయంగా ముందుకు సాగుదాం:

బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ

దేవదాయ శాఖ మంత్రి కలిసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్