Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ ఆలయ కమిటీ

మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ ఆలయ కమిటీ

వరంగల్ జిల్లా//ఖానాపూరం మండలం//బుధరావుపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 నర్సంపేట ప్రతినిధి:-

ఖానాపురం మండలం బుధరావుపేటలో హనుమాన్ ఆలయంలో వినాయకుని మండపం ఏర్పాటుచేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వినాయకునీ మండపంలో ప్రత్యేక పూజలు చేసిన వినాయక పట్టు వస్త్రాలు లడ్డు వేలం వేశారు అనంతరం హనుమాన్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి ఆలయ కమిటీ సభ్యులు అన్నదానాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో అన్నదానానికి హాజరైన నాయకులు గ్రామ పెద్దలు కులస్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

గిరిజన తండాలో వైద్య శిబిరం

Sambasivarao

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

వరంగల్ టీమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం