<span;>జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 నర్సంపేట
<span;>వరంగల్ నర్సంపేట డివిజన్లోని 9 వ వార్డు వాస్తవ్యులు గోపు మహేందర్ తల్లి గోపు సుగుణమ్మ పార్తీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, 9 వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుశ్యంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
