Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కుడా చైర్మన్ ను  మర్యాద పూర్వకంగా కలిసిన ఏఎంసీ డైరెక్టర్ భోగం కమల

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 హనుమకొండ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టరుగా భోగం కమల ఎన్నికైన సందర్బంగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియచేశారు.

Related posts

నారాయణ స్వామి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు

Jaibharath News

గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం

జర్నలిస్ట్ మెరుగు శ్రీనివాస్ ను పరామర్శించిన మంత్రి సీతక్క

Sambasivarao