జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 పరకాల
హనుమకొండ జిల్లా భూపాల్ పల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు బూత్ ఉపాధ్యక్షులు మోరే రంజిత్ తండ్రి మోరే పాణీ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందపట్ల సత్యపాల్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బసాని విద్యాసాగర్ తండ్రి సాంబయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే పరామర్శించి మనోధైర్యం కల్పించారు.వారి వెంట ఉప్పురాజు నరహరి శెట్టి రామకృష్ణ ఎర్ర రాకేష్ రెడ్డి కానుగుల నాగరాజు మేకల సుమన్ బసని నవీన్ కోమటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post