Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

యస్ డి యఫ్ నిధులతో బోర్ బావి ఏర్పాటు.

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 వరంగల్ ప్రతినిధి:-గీసుగొండ మండలంలోని  ఆరేపల్లి గ్రామములో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి యస్ డి యఫ్ కింద మంజూరు చేసిన లక్ష అరవై వేల రూపాయల నిధులతో  ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ బోర్ బావినీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కమలాకర్, హనుమాన్ గుడి చైర్మన్ అల్లూరి రాజారాం రెడ్డి, మిష న్ భగీరథ హెల్పర్ శంకర్, శ్రీనివాస్, బాబురావు, రాజేందర్, సుమన్, రాజమల్లు, కెపి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News

ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్న హోంగార్డు వీరగోని వేణు

Sambasivarao