Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 భాగ్యనగరం
హైదరాబాదులో ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్  కమిటీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని  మంత్రి కొండా సురేఖ.కలిసి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు

Related posts

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక

Jaibharath News

తెలంగాణ tgeap ఈఎపీ సెట్ 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్