జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 16 వరంగల్
మహ్మద్ ప్రవర్త జన్మదినం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ పండగ సందర్బంగా 37వ డివిజన్ గిరిప్రసాద్ నగరులో మైనారిటీ నాయకులు షబ్బీర్ ఆధ్వర్యంలో జండా గద్దె ముందు పాయసం పంపిని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ. పవిత్రమైన మహమ్మద్ ప్రవర్త జన్మదిన పురస్కరించుకొని మైనారిటీలు పండుగ జరుపుకోవడం చాలా సంతోషం అనిప్రవర్త జీవితం ఎందరికో ఆదర్శం అని ఇదే రోజు వినాయక నిమజ్జనం, మీలాద్ ఉన్ నబీ కలిసి రావడంతో హిందూ, ముస్లింలు ఐక్యంగా వేడుకలు నిర్వహిచుకోవడం మంచి పరిణామం అని ఎప్పటికి హిందూ ముస్లిం భాయ్ భాయ్ గా మాతసామ రష్యాన్ని కొనగించాలని కోరారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, ముఖ్య నాయకులు బెడదా వీరన్న, సమీర్, నరేష్, పి శ్రీనివాస్, గణేష్, జానీ, యాకుబ్, మున్నా, అక్బర్, గుర్షికర్, షకీల్, మేరజ్, మైనాజ్, సోని, హాసియా, సితార, టాబ్బు, మోనా, సల్మాన్, హాజ్మీరిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post