Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఫ్రిలాన్స్ జర్నలిస్టు దాస్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ  సెప్టెంబర్ 18
గీసుగొండ గ్రామానికి చెందిన ఫ్రీలాన్స్ పాత్రికేయులు మేకల దాస్  గుండెపోటుతో  మరణించగా వారి కుటుంబాన్ని పరకాల నియోజకవర్గం అధికార ప్రతినిధి చాడ కోమురారెడ్డి గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని బుధవారం పరామర్శించి దాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కూసం రమేష్ ,జావిద్ ,మాజీ కాంగ్రెస్ నాయకులు దౌడు  భరత్ మాజీ గీసుగొండ మండల యూత్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్  దూల వెంకన్న కేదాసి మోహన్ మేకల యాకూబ్ దౌడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ*

Sambasivarao

గీసుకొండలో‌ మహిళ అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం.

ఘనంగా పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు