కళ్యాణదుర్గంలో నేడు ముబైల్ షాపులు బంద్ జై భారత వాయిస్,,కళ్యాణ్ దుర్గం,,
అనంతపురం: మార్వాడి హోల్సేల్ వ్యాపారి(మాతాజీ మొబైల్ షాప్) నిరంకుశ వైఖరికి నిరసనగా కళ్యాణదుర్గంలో మొబైల్ షాపుల నిర్వాహకులు బంద్ పాటించాలని నిర్ణయించారు. మొబైల్ హోల్సేల్ రిటైల్ అన్ని వ్యాపారాలు మాతాజీ మొబైల్ షాప్ యజమాని నిర్వహిస్తుండడంతో రిటైల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. పలుమార్లు ఆయనకు విజ్ఞప్తి చేసిన తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ముబైల్ షాపులు బంద్ చేపడుతున్నట్లు వారు తెలిపారు.