Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలీలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఆలయ అర్చకులు భాగవతుల మోహన్ శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లవాడ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భవాణి మాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

mrps మాదిగల మహాగర్జన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో “స్పూర్తి” కార్యక్రమం

అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం