Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కార్తిక వనభోజన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు

కార్తీక వనభోజన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కమ్మవారి సంఘం బెంగళూరు నార్త్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో కళ్యాణదుర్గం శాసన సభ్యులు  అమిలినేని సురేంద్ర బాబు హాజరయ్యారు. బెంగళూరులోని నిట్టే మీనాక్షి కాలేజ్ రోడ్డు రేయాన్ అంతర్జాతీయ పాఠశాల ఎదురుగా యలహంక సమీపంలో ఈ వన మహోత్సవ కార్యక్రమం జరిగింది.గౌరవ ముఖ్య అతిధిగా రేణుక చౌదరి టెక్నీకల్ డ్యామ్ గేట్స్ అడ్వాజైర్ కన్నానాయుడు,విశిష్ట అతిధిగా కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు, రాజగోపాల్ హాజరయ్యారు.ఈ సందర్బంగా  ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, రాజగోపాల్స న్మానించారు. అనంతరం కన్నయ్యనాయుడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సన్మానించారు.

Related posts

బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాను ధర్మతేజ

Gangadhar

విషం మందు తాగిన మూగజీవి మృతి చెందినది

Jaibharath News

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని