Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ గా బీరం మధుసూదన్ రెడ్డి: ఎన్నికయ్యారు.  గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పని చేస్తున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న మధుసూదన్ రెడ్డి ఎన్నికైనందుకు ఆయనకు ఉద్యోగ సంఘం నేతలు అభినందనలు తెలిపారు

Related posts

భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

యాసంగి వరి సాగులోడ్రమ్ సీడర్ వేదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన

దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు