Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మామునూర్, ఎయిర్ పోర్ట్ పై సమీక్ష

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 22, మామునూరు ఎయిర్ పోర్టు , కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్పరెన్స్ హాలులో  శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రణాళిక బద్దంగా కార్యాచరణ రూపొందించాలని   సంబంధిత అధికారులను అదేశించదమైనది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ పనులు చేపట్టుటకి కార్యాచరణ రూపొందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదేశించారు.ముఖ్యమంత్రి జిల్లా ను సందర్శించిన అనంతరం వెలువడిన జి.ఓ ల ననుసరించి అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయుటకు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డియర్వో సత్యపల్ రెడ్డిసంబంధిత తహశీల్దార్లు, నాగేశ్వరరావు, ఇక్బాల్, రాజ్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ జితేందర్ రెడ్డి , ఇరిగేషన్ ఈ ఈ రామకృష్ణ , నేషనల్ హైవే అధికారి ఇండస్ట్రీ సల్మాన్ రాజ్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

అనాధ బాలికకు అండగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య

Sambasivarao

తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం

Sambasivarao

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Sambasivarao