April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం

జై భారత్ వాయిస్ న్యూస్ ఢిల్లీ నవంబర్ 28
వాయనాడు నుండి ఇటివల పార్లమెంట్ ఉప ఎన్నికలలో భారీ మెజారీటీతో గెలుపోందిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసింది. కేరళ సంప్రదాయ దుస్తులను దరించి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. అంతకుముందు పార్లమెంట్ లోకి వస్తన్న తరుణంలో తన సోదరుడు రాహుల్ గాంధీ ప్రియాంకను అపి తన సెల్ ఫోన్ పోటో తీసుకున్నారు. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రికయాంకతో ప్రమాణస్వీకారం చేయించారు.

Related posts

బీజేపీ కి ఎన్నికల కమీషన్ నోటీసు

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి

మోదీతో చంద్రబాబు భేటీ