జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 15వ డివిజన్ గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ వద్దఎమ్మార్పీఎస్ విలీన గ్రామాల అధ్యక్షుడు లాదళ్ళ్ళ చిన్ని ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల కార్యక్రమానికిఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమీoడ్ల క్లైమేoట్ మాదిగ హాజరై కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాశి మోహన్* ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని మాదిగ మాదిగ ఉప కులాలకు జరుగుతున్న అన్యాయం పట్ల జాతి ప్రజలకు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేయకూడదని , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయాసం ద్వారా 12 లక్షల రూపాయలు పథకం అమలు చేయాలి కోరారు ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకే ఇవ్వాలని రాష్ట్రంలోని డప్పు చెప్పు వృత్తిదారులకు 4000 పెన్షన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు
జనవరి 19న హైదరాబాదులో జరిగే మాదిగల మహాగర్జనకు లక్షలాదిగా తరలివచ్చి జయంప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పోలపాక సుమన్ పాస్టర్ జన్ను జోసెఫ్ ,లాధల్ల సంపత్ ,లాథల్ల లవ్ రాజ్ ,ఎలగొండ ప్రవీణ్, లాధల్ల సత్యం, జన్ను నరసయ్య, కటుకూరి సారయ్య, గుడిపాక సంజీవ, లాధల్ల రాము, నలగంటి బాబు, జన్ను సుమన్, నల్లిగంటి శ్యామ్, కట్కూరి స్వామి ,లాదల్ల సాల్మన్, నమిండ్ల శ్రీనివాస్, నమిండ్ల ప్రసాద్, లాధల్ల తిరుపతి లాధల్ల జాన్, లాధల్ల శ్యామ్, కొల్లూరి శ్యాం, జన్ను ఆనందం, మోహన్ తదితరులు పాల్గొన్నారు

previous post