జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15: భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్లో జిల్లాలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఎన్.పి.డి.సి.ఎల్ (ఆపరేషన్ విభాగంలో) జి శ్రీనివాస్ ఉత్తమ సేవలు చేసినందుకు హన్మకొండ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం. శ్రీనివాస్ కు అందజేశారు.

previous post
next post