Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు

స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు
914 Posts - 0 Comments
పార్వతీపురం మన్యం

ఒకే వ్యక్తికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

జై భారత్ వాయిస్ న్యూస్ శ్రీకాకుళం భుత్వ ఉద్యోగం అంటేనే పోటీ పరీక్షల్లో నెగ్గాలి అందుకోసం అకుంఠిత దీక్షతో కష్టపడి చదవాలి ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో...
కాకినాడ

మద్నూర్ కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

జై భారత్ వాయిస్ న్యూస్ జుక్కల్ ఆగష్టు 24 )కామారెడ్డి జిల్లా ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జుక్కల్...
హన్మకొండ జిల్లా

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌...
జాతీయ వార్తలు

చిన్నపిల్లలతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

జై భారత్ వాయిస్ న్యూస్ ఉత్తర ప్రదేశ్ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పసిపిల్లలను ఎత్తుకొని వారిని నవ్వించారు.నిరుపేదలు, పేదల కుటుంబాలలో వివాహాలు  ఇతర శుభ కార్యక్రమాలను సులభంగా...
వరంగల్ జిల్లా

TGICET–2025 : MBA  MCA కోర్సుల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ఘనంగా ప్రారంభం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TGICET–2025 కౌన్సిలింగ్ ప్రక్రియ MBA, MCA కోర్సులలో ప్రవేశాల కోసం శుక్రవారం...
కామారెడ్డి జిల్లా

పెద్ద ఎక్లరా లో ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ

కామారెడ్డి జిల్లా ఎడ్ల పొలాల అమావాస్య సందర్బంగా  మద్నూర్ మండలం లోని పెద్ద ఎక్లారా గ్రామంలో శుక్రవారం ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను అందంగా అలంకరించి...
వరంగల్ జిల్లా

వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ అభ్యర్థి కేడల.పద్మ ప్రచారం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పాలక వర్గం ఈనెల 21న జరుగుతున్న ఎన్నికల సందర్భంగా  మహిళా కేటగిరికి చెందిన...
హన్మకొండ జిల్లా

సామజిక ప్రయోజనం కోసం,ఇంజనీర్ ల పాత్ర ప్రధానం

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ  సామజిక ప్రయోజనం కోసం, ఆచరణాత్మక పరిష్కారాలను చూపడంలో ఇంజనీర్ ల పాత్ర ప్రధానం అన్నారు, కృత్రిమా మేధా నైపధ్యం లో ...
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని నిర్మాణాల పనుల సందర్శన

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ:17 గీసుగొండ మండలంలోని శాయంపేట హవెలి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కే యం టి పి) ను ఉమ్మడి...
ఉద్యోగాలు

భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాలు

భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందిAAO అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 350,AAO స్పెషలిస్ట్ 410,AE...
హన్మకొండ జిల్లా

మాధవరెడ్డికి ఉత్తమ సేవ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ...
హన్మకొండ జిల్లా

శ్రీనివాస్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ...
హన్మకొండ జిల్లా

శంకేశి రాజేష్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ...
వరంగల్ జిల్లా

ఎస్జీటీలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం

( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్ జీ టీ ల)పై ప్రభు త్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సెకండరీ...
వరంగల్ జిల్లా

వరంగల్ లో 12న మెగా జాబ్ మేళా

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)ఆర్యవైశ్య మహాసభ వరంగల్  హనుమకొండ* జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *ఉచిత జాబ్ మేళా ఆగస్టు 12న వరంగల్ చౌరస్తా రాధాకృష్ణ...
హన్మకొండ జిల్లా

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)గ్రామపంచాయతీల లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి కనీస వేతనం రూ. 25వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ...
హన్మకొండ జిల్లా

ఇంటర్ విద్యార్థులకు *HCL TechBee – ఆగస్టు 12th Software రంగంలో ఉద్యోగ మేళ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో HCL Technologies వారు నిర్వహిస్తున్న HCL TECH Bee Programme కొరకు 2024/2025 సంవత్సరంలో ఇంటర్మీడియట్...
వరంగల్ జిల్లా

ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని అధికారులకు పరకాల ఎమ్మేల్యే...
కరీంనగర్ జిల్లా

చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు జూలై 31 వరకు అవకాశం!

కరీంనగర్, జూలై 30:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ కళాశాల, చింతకుంటలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్...
వరంగల్ జిల్లా

హనుమాన్ చాలీసాపఠించడంతో  దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూంది

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:హనుమాన్ చాలీసా పఠించడంతో  దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూందని హనుమాన్ గురుస్వాములు ఆకుతోట బాలకొమురెల్లి,పేరాల ప్రభాకర్ ,మాటేటి సత్యనారాయణ అన్నారు.వరంగల్...
వరంగల్ జిల్లా

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో “స్పూర్తి” కార్యక్రమం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్“స్పూర్తి” కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) వరంగల్ జిల్లా సివిల్ సప్లై...
హైదరాబాద్ జిల్లా

ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ కొరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ మేరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ జూలై 26, 2025 నుండి...
హన్మకొండ జిల్లా

జేఎన్ఎస్ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియాన్ని ఆమె కలియతిరిగారు. జేఎన్ఎస్ స్టేడియంలోని వసతి సౌకర్యాలను కలెక్టర్ డివైఎస్ఓ అశోక్...
వరంగల్ జిల్లా

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఓరుగల్లులో ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం...
హైదరాబాద్ జిల్లా

సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్

దక్షిణ మధ్య రైల్వే లోని సికింద్రాబాద్ డివిజన్‌కు 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐ.ఆర్.టి.ఎస్) అధికారి అయిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, డివిజనల్ రైల్వే...
కృష్ణా

ఆంధ్రప్రదేశ్ లోఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అమలు

Press Release • మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’ • మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వివరాలతో టిక్కెట్ల జారీ •...
హైదరాబాద్ జిల్లా

బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంబంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలంగాణ తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ నగరంలో...
వరంగల్ జిల్లా

తొలి ఏకాదశి నాడు  కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయంలో  లక్ష పుష్పార్చన

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)ఏకాదశి సందర్భంగా  వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు పణీ విష్ణు,...
వరంగల్ జిల్లా

భద్రకాళి దేవాలయం ఘనా క్రమం లో అమ్మ వారు భక్తులకు దర్శనం

జై భారత్ వాయిస్ న్యూస్: ఓరుగల్లుకాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు...
వరంగల్ జిల్లా

తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా మన రాష్ట్రానికి రావలసిన యూరియా ఏప్రిల్ మే. జూన్. నెలలకు గాను కేంద్రం 5 లక్షల...
వరంగల్ జిల్లా

కేయూ దూరవిద్య డిగ్రీ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యలో డిగ్రీ పీజీ చేయటానికి 2025 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ జారీ చేసిందని ధర్మారం...
వరంగల్ జిల్లా

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం  (జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG EAPCET–2025 (MPC...
హైదరాబాద్ జిల్లా

స్థానిక సంస్థలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరం)తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలలో భాగంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!-పరకాల ఏసీపీ సతీష్ బాబు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):విద్యార్థులు మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని పరకాల ఏసిపి సతీష్ బాబు గెలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్...
కరీంనగర్ జిల్లా

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు

(జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్)‘‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి ఛలేంగే…’’ అనే నినాదంతో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక...
హన్మకొండ జిల్లా

ఉద్యమ కారులను ఆదుకోవాలి.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆత్మకూరు మండల ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి బాబు మియా (చిరు) అధ్యక్షతన...
హన్మకొండ జిల్లా

నకిలీ పురుగు మందులు అమ్ముతే కేసులు నమోదు చేస్తాంఆత్మకూరు సిఐ సంతోష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):గ్రామాల్లో రైతులకు నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు అమ్ముతే షాప్ యజమానిపై కేసు నమోదు చేస్తామని ఆత్మకూరు సిఐ సంతోష్ హెచ్చరించారు....
వరంగల్ జిల్లా

రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)గీసుకొండ మండలం అనంతరం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే  కార్యక్రమం ...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి!

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్ అండ్ సైన్స్...
హన్మకొండ జిల్లా

ఇస్రో కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత నియామకం!

(జై భారత్ వాయిస్ హన్మకొండ) భారతీయ అంతరిక్ష నౌకా నిర్వహణ కేంద్రం (ఇస్రో) వరంగల్ ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం...
హన్మకొండ జిల్లా

వైద్య సిబ్బంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండల కేంద్రం లోఅధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించవలసిన బాధ్యత ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.బుధవారం...
హన్మకొండ జిల్లా

తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తాం సిఎం రేవంత్ రెడ్డి

(జై భారత్ వాయిస్ న్యూస్ కాళేశ్వరం). తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ప్రకటించారు. వాటిని అద్భుతంగా...
వరంగల్ జిల్లా

ఘనంగా పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)వరంగల్ జిల్లా, గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా...
హైదరాబాద్ జిల్లా

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వరంగల్ జిల్లా తెలుగు మాస్టర్

( జై భారత్ వాయిస్ నర్సంపేట): హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ హైస్కూలు...
హన్మకొండ జిల్లా

రైతులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ప్రభుత్వం సన్న కారు చిన్న కారు రైతులకు సహకార సంఘాల ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి...
హన్మకొండ జిల్లా

మద్యం తాగి వాహనాలు నడిపి కేసులు నమోదు చేస్తాం_ సీఐ సంతోష్

జై భారత్ వాయిస్ ఆత్మకూరు)వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ సంతోష్ హెచ్చరించారు. ఆదివారం ఆత్మకూరు మండలం...
హన్మకొండ జిల్లా

ఫుల్ షర్ట్స్ వేసుకున్న విధ్యార్ధులకు పరీక్ష హల్ లోకి నో ఎంట్రీ, పోలీసుల నిఘా నీడలో ప్రవేశ పరీక్ష

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న నీట్ (యూ.జి) పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు....
హన్మకొండ జిల్లా

ప్రజా సమస్యలపై స్పందిస్తా కార్యకర్తల వెన్నంటి ఉంటా -దళిత రత్న నత్తి కోర్నెల్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):ప్రజా సమస్యల పై స్పందించి కార్యకర్తల వెన్నంటి ఉంటానని అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, దళిత రత్న నత్తి కోర్నెల్ అన్నారు....
హైదరాబాద్ జిల్లా

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

MISS WORLD-2025 (జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం) MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...
హైదరాబాద్ జిల్లా

కంచి కామకోటి పీఠం  ఆచార్యులుగా  సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మకు సిఎం రేవంత్ రెడ్డి శుభాభినందనలు

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )కంచి కామకోటి పీఠం 71 వ ఆచార్యులుగా శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ  అభిషేక...
వరంగల్ జిల్లా

yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేటవరంగల్ ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మే నెల ఒకటో తారీకు...
హన్మకొండ జిల్లా

లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణ

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణసాధ్యమవుతుందని ఆత్మకూరు మండల పరిషత్ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆత్మకూరు మండలo లోని గ్రామపంచాయతీ కార్యాలయం లో...
హన్మకొండ జిల్లా

Kcr నా కళ్లముందే తెలంగాణ ఆగమైతుంటే.నాకు దుఃఖం కలిగిస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

(జై భారత్ వాయిస్ న్యూస్) హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నాడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం...
హన్మకొండ జిల్లా

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండబీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు....
హైదరాబాద్ జిల్లా

Bharat summit ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలి సిఎం రేవంత్ రెడ్డి

(jaibharat జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు...
హన్మకొండ జిల్లా

భూభారతి చట్టంపై రైతులు, ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం, భూ పోర్టల్ పై...
హన్మకొండ జిల్లా

శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ) గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ సుబేదారి శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా...
వరంగల్ జిల్లా

మనుబోతుల గడ్డలో ఘనంగా ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డేసెలబ్రేషన్స్

(జై భారత్ వాయిస్ నర్సంపేట):వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్...
వరంగల్ జిల్లా

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్ గా ఓరుగల్లు విద్యార్థిని

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్యూపిఎస్సీ  సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన ఈట్టబోయిన  రాజు  రంజిత దంపతులు ప్రథమ పుత్రిక సాయి శివాని...
హన్మకొండ జిల్లా

నీరుకుళ్ళ వాసికి సివిల్స్ లో 255 ర్యాంకు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు),హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ లో ఆల్ ఇండియా లో 255 ర్యాంకు సాధించారు...
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ tgeap ఈఎపీ సెట్ 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంతెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ అడ్మిషన్లకు కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది Eap cet 2025...
వరంగల్ జిల్లా

పిల్లలకు పోషకాహారం అందించాలి

(జై భారత్ వాయిస్ నర్సంపేట)వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల పరిధిలో మనుబోతుల గడ్డ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా భూక్య శిరీష కుమారుడు...
హన్మకొండ జిల్లా

ఈదురు గాలులు- భారీ వర్షానికి వరి పంట నష్టం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల గ్రామంలో రాత్రి భారీగా వీచిన గాలులకు కురిసిన భారీ వర్షానికి ఓ రైతుకు చెందిన రెండేకరాల వరి పంట...
హన్మకొండ జిల్లా

బాల్య మిత్రుడికి ఆర్థిక సహాయం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1996_ 1997సంవత్సరంలో ఎస్ఎస్సి బ్యాచ్ చదువుకున్న విద్యార్థులలో తమ తోటి మిత్రుడు...
అనకాపల్లి

ఆత్మకూరు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :ఆత్మకూరు లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...
హన్మకొండ జిల్లా

అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు

(జై భారత్ వాయిస్ హన్మకొండ);భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్...
తిరుపతి

తిరుమల శ్రీవారి సేవలోపవన్ కళ్యాణ్ సతిమణి అన్నాలెజినోవా

(Jaibharath voice new thirumala) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సతీమణి...
వరంగల్ జిల్లా

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం : మంత్రి కొండా సురేఖ

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం అని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ...
వరంగల్ జిల్లా

రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించిన “మంత్రి కొండా సురేఖ

వరంగల్ సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగాజిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వరంగల్ పట్టణంలోని...
హన్మకొండ జిల్లా

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు

(jaibharathvoicenews hanamakonda)ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో...
తిరుపతి

జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం లేదు పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

తిరుపతి: జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం అనే వాదనలో పసలేదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు...
హన్మకొండ జిల్లా

పోలీసుల పరిశీలనలో బిఆర్‌ఎస్‌ సభ అనుమతి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండబిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి నెల 27వ తేదిన ఎల్కతుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బిఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించనున్న సభ...
హన్మకొండ జిల్లా

ఐస్ క్రీమ్ తయారీ దారుకు పెనాల్టీ.

గ్రేటర్ వరంగల్ నగరంలోఅపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న దుకాణదారు కు రూ.18 వేల పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి రాజారెడ్డి తెలిపారు....
వరంగల్ జిల్లా

అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

గ్రేటర్ వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్డు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వల్లీ దేవసేన...
వరంగల్ జిల్లా

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా

వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధి లోని ఏం కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ను రాష్ట్ర పంచాయతీ...
వరంగల్ జిల్లా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ ల అమలును పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి డి.సురేష్...
వరంగల్ జిల్లా

మోదుగ విస్తరిలో ఎమ్మెల్యే యశస్వనీ రెడ్డి, కలెక్టర్ సత్య శారదా రేషన్ బియ్యంతో భోజనం

జై భారత్ వాయిస్ న్యూస్ రాయపర్తి. వరంగల్ జిల్లాపాలకుర్తి నియోజక వర్గం రాయపర్తి మండలం కోలన్ పల్లిలో బుధవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన  చిట్యాల పెద్ద సోమయ్య...
వరంగల్ జిల్లా

11న జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ సత్య శారద

భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 8 ఏప్రిల్ వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్ లో ఈ నెల 11వ తేదీనజరిగే జాబ్ మేళా కు...
ఎన్టీఆర్

భ‌విష్య‌త్తులో ఆర్టిషియ‌ల్ ఇంటెలిజెన్స్, క్వాంట‌మ్ కంప్యూటింగ్ చాలా కీల‌కం  : ఎంపి కేశినేని శివ‌నాథ్

జై భారత్ వాయిస్ న్యూస్ విజ‌య‌వాడ :  ప్ర‌స్తుత కాలంలోని విద్యార్ధులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ‌టంతో పాటు వినియోగించి ప్ర‌యోగాలు చేయ‌టంలోనూ ముందు వుంటున్నారు. రాబోయే...
ఏలూరు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి

జై భారత్ వాయిస్ న్యూస్ ఏలూరు, ఏప్రిల్,8 : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల...
కామారెడ్డి జిల్లా

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి...
వరంగల్ జిల్లా

వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ : వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారుల మొబైల్ నంబర్స్ మార్పు చేయ బడింది… రైతులకు ఏ...
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి లో సీతారాముల కళ్యాణం

ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా వేదమంత్రాలతో వేదమూర్తులతో నిర్వహించారు సీతమ్మవారినీ దూడం శ్రీదేవి మల్లేశం ఇంటి నుండి వేదమంత్రాలతో మేళా తాళాలతో...
హన్మకొండ జిల్లా

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

(జై భారత్ వాయిస్ఆత్మకూరు) :శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలోని వేణు గోపాల స్వామి ఆలయం లోను షిరిడి సాయిబాబా ఆలయంలో, నీరుకుల్ల లోని శ్రీ...
భక్తి సమాచారం

కన్నుల పండుగగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం

జై భారత్ వాయిస్ న్యూస్ భద్రాచలంభద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో...
కామారెడ్డి జిల్లా

సలాబత్పూర్ లో సీతారాముల కళ్యాణోత్సవం

కామారెడ్డి జిల్లా మద్నూర్. మండలంలోని సీతారాముల కళ్యాణోత్సవం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ...
వరంగల్ జిల్లా

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎప్రిల్  ఆరవ తేదీ నుండి నెల రోజుల  పాటు 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌...
వరంగల్ జిల్లా

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ...
వరంగల్ జిల్లా

జాబ్ మేళా పోస్టర్ విడుదల చేసిన మంత్రి సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్ జిల్లా...
వరంగల్ జిల్లా

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు గురువారం గ్రేటర్ వరంగల్...
హన్మకొండ జిల్లా

దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలి

తెలంగాణ సాయుధ పోరాటం తొలి పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతిని...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం!

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి. పరీక్షల...
హన్మకొండ జిల్లా

పేదల కోసమే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);పేదల మధ్యతరగతి ప్రజల కోసమే సన్న బియ్యం పంపిణీ చేస్తూ, ఆహార భద్రత, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి...
కామారెడ్డి జిల్లా

సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ…..

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆదేశాలతోసన్న బియ్యం పంపిణీ పేదలకు పంచడం జరిగింది కాంగ్రెస్...
హన్మకొండ జిల్లా

2 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

జై. భారత్ వాయిస్ న్యూస్ .హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ ,బీకాం ,బీఎస్సీ 4,(నాలుగవ )సెమిస్టర్ ,6(ఆరవ) సెమిస్టర్ పరీక్షలు రెండవ...
వరంగల్ జిల్లా

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు గడువు ఫొడగింపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించి నందున జిల్లాలోని నిరుద్యోగ ఎస్...
హన్మకొండ జిల్లా

హ్యూమన్ రైట్స్ఆత్మకూరు మండల చైర్మన్ గా బొల్ల నరేష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు, హన్మకొండ జిల్లా ) జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ మండల చైర్మన్ గాకొత్తగట్టు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొల్ల నరేష్...
హన్మకొండ జిల్లా

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….సెకండ్ గ్రేడు టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళి.(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల...
వరంగల్ జిల్లా

వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

గీసుకొండ గీసుకొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంగీసుకొండ మండల కేంద్రంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ...